వాలీబాల్ ఆడి సందడి చేసిన ఆమంచి

by సూర్య | Fri, Jan 27, 2023, 01:56 PM

క్రీడలు దేహదారుద్యాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఇంకొల్లులో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతేగాక ఆమంచి స్వయంగా వారితోవ కాసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమంచి వెంట ఉన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM