అక్రమ రేషన్‌ బియ్యం స్వాధీనం

by సూర్య | Fri, Jan 27, 2023, 01:55 PM

బద్వేలు పరిధిలోని  లక్ష్మిపాలెంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద అక్రమంగా తరలించేందుకు సిద్దంగా ఉన్న 350 రేషన్‌ బియ్యం బస్తాలను గురువారం తెల్లవారుజామున ఆర్డీఓ ఆకుల వెంకటరమణ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని తరలించేందుకు సిద్దంగా ఉన్న రేషన్‌ బియ్యం, లారీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM