ప్రమాదవశాత్తు బావిలో పడి గ్రామ వాలంటీర్ మృతి

by సూర్య | Fri, Jan 27, 2023, 12:50 PM

యలమంచిలి మండలంలో రుక్మిణిపురం గ్రామానికి చెందిన వియ్యపు ఏసుబాబు(24) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ ఎస్సై కె. సన్నిబాబు తెలిసిన వివరాలు ప్రకారం యలమంచిలి మండలం రుక్మిణీపురం గ్రామానికి చెందిన వియ్యపు ఏసుబాబు అదే గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్నారు. బుధవారం నాడు సాయంత్రం మృతుని ఇంటి సమీపంలో గల బావి వద్ద సిమెంట్ దిమ్మపై కూర్చుని సెల్ ఫోన్ చూస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు తెలియజేశారు. ఈ విషయంపై అందిన ఫిర్యాదు మేరకు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM