అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు

by సూర్య | Thu, Jan 26, 2023, 09:48 AM

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన ప్రముఖ రీసెర్చ్ సంస్థ 'హిండెన్ బర్గ్' రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూపు నిస్సిగ్గుగా స్టాక్ ల తారుమారు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని ఈ సంస్థ తెలిపింది. దాదాపు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుస్తున్నట్లు తమ రెండేళ్ల ఇన్వెస్టిగేషన్ లో తేలిందని తెలిపారు.

Latest News

 
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM
దగ్గర పడుతున్న పోలింగ్.. చంద్రబాబుపై మరో కేసు.. ఏ2గా నారా లోకేష్ Sun, May 05, 2024, 08:23 PM
డ్రామా అనుకుంటే మీరూ చేయండి.. రాళ్లదాడి ఘటనపై జగన్ సతీమణి భారతి రియాక్షన్ Sun, May 05, 2024, 08:18 PM
సజ్జలకు షాక్.. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణకు ఆదేశం Sun, May 05, 2024, 08:15 PM