by సూర్య | Thu, Jan 26, 2023, 09:49 AM
శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శనం టిక్కెట్లను ఈ నెల 27న ఉ.9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. రోజుకు వెయ్యి టిక్కెట్ల చొప్పున 750 ఆన్ లైన్ లో, 250 కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. ఈనెల 28న రథసప్తమి సందర్భంగా సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ రద్దు చేసింది. అలాగే జనవరి 27,28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ ను క్యాన్సిల్ చేసింది.
Latest News