సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శంకర్ మిశ్రా

by సూర్య | Wed, Jan 25, 2023, 09:38 PM

న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జిల్లా, సెషన్స్ జడ్జి బెయిల్ పిటిషన్‌ను జనవరి 27న విచారించనున్నారు.గత ఏడాది నవంబర్ 26న ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మిశ్రా మూత్ర విసర్జన చేశాడు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM