సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శంకర్ మిశ్రా

by సూర్య | Wed, Jan 25, 2023, 09:38 PM

న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జిల్లా, సెషన్స్ జడ్జి బెయిల్ పిటిషన్‌ను జనవరి 27న విచారించనున్నారు.గత ఏడాది నవంబర్ 26న ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మిశ్రా మూత్ర విసర్జన చేశాడు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM