పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

by సూర్య | Wed, Jan 25, 2023, 09:42 PM

కేంద్ర ప్రభుత్వం బుధవారం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత డాక్టర్ దిలీప్ మహలనాబిస్‌ను పద్మవిభూషణ్ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. డయేరియా నివారణకు ఉపయోగపడే ఓఆర్‌ఎస్‌ను ఆయన ఆవిష్కరించారు. మరో 25 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. బి రామకృష్ణా రెడ్డి (తెలంగాణ), సంకురాతిరి చంద్రశేఖర్ (ఏపీ), మునివెంకటప్ప (కర్ణాటక), హీరాబాయి లోబీ (గుజరాత్)లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.

Latest News

 
ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం Wed, Feb 12, 2025, 12:35 PM
బర్డ్ ఫ్లూ తో 11వేల కోళ్లు మృతి Wed, Feb 12, 2025, 12:34 PM
డంపింగ్‌ యార్డును మార్చాలి Wed, Feb 12, 2025, 12:33 PM
ఆస్పత్రిలో సమస్యల పరిష్కారంపై చర్యలు చేపట్టాలి Wed, Feb 12, 2025, 12:30 PM
కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే Wed, Feb 12, 2025, 12:29 PM