దేవుడికి మొక్కి బంగారం ఎత్తుకెళ్లారు

by సూర్య | Wed, Jan 25, 2023, 03:34 PM

ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు గుడిలోకి ప్రవేశించి చోరీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలో ఈ నెల 23న జరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయంలో దొంగతనానికి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గుడి తాళం పగులగొట్టారు. అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం బంగారం, వెండిని అపహరించారు.

Latest News

 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM
రాష్ట్రానికి కూటమి ఎంతో అవసరం Fri, Apr 26, 2024, 06:44 PM