సెల్ఫీ విత్ స్టూడెంట్ కార్యక్రమం

by సూర్య | Wed, Jan 25, 2023, 02:42 PM

ప్రకాశం జిల్లా కంభం స్థానిక నాయక్ వీధిలోని ఉర్దూ పాఠశాలలో బుధవారం సెల్ఫీ విత్ స్టూడెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగ్రహణాత్మక పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు స్వీయ చిత్రాలు తీసుకుని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సాహెరా బేగం మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో బోధనాభ్యసన సత్ఫలితాలిస్తాయనీ, పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రశంసించడం వలన విద్యార్థులు వారి నైపణ్యాలను పెంపొందించుకుని పరీక్షలలో విజయ పరంపరను కొనసాగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పీ మురళీమోహన్ ఉపాధ్యాయులు ఇక్బాల్ బాషా, రహమతున్నీసా, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM