విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న కందుకూరు సబ్ కలెక్టర్

by సూర్య | Wed, Jan 25, 2023, 02:37 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నుంచి విద్యార్థిని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు సీనియర్ ఓటర్లకు సన్మానం మరియు పలువురు 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లకు ఓటు కార్డులు అందజేశారు. ఓటర్ల అవగాహన కార్యక్రమాలలో గెలుపొందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అలాగే ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా వ్యవహరించిన పలువులకు బి ఎల్ ఓ లను సత్కరింట వంటి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తాసిల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, పలువురు అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు నూతన ఓటర్లు పాల్గొన్నారు.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM