by సూర్య | Wed, Jan 25, 2023, 01:25 PM
గుంటూరుపట్టణంలోని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, సిపిడిసిఎల్, అధికారులతో నగరపాలక కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాలలో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Latest News