డ్రైన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:25 PM

గుంటూరుపట్టణంలోని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, సిపిడిసిఎల్, అధికారులతో నగరపాలక కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాలలో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM