డ్రైన్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు

by సూర్య | Wed, Jan 25, 2023, 01:25 PM

గుంటూరుపట్టణంలోని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, సిపిడిసిఎల్, అధికారులతో నగరపాలక కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ పూర్తి అయిన ప్రాంతాలలో డ్రైన్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అందుకు తగిన విధంగా విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM