చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసిన ఏపీ సలహాదారు సజ్జల

by సూర్య | Thu, Nov 24, 2022, 08:25 PM

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసారు. చంద్రబాబుకు పాలన చేతకాదని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు బై బై చెప్పి ఇంటికి పంపించారని వాపోయారు. ఇదే చివరి ఎన్నికలని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు తదితరులు రచ్చ చేశారని, చివరికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటంలో లాగానే      అన్ని విధాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇదే తెలుగుదేశంకి తెలిసిన విద్య అని అన్నారు.


 

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM