చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసిన ఏపీ సలహాదారు సజ్జల

by సూర్య | Thu, Nov 24, 2022, 08:25 PM

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసారు. చంద్రబాబుకు పాలన చేతకాదని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు బై బై చెప్పి ఇంటికి పంపించారని వాపోయారు. ఇదే చివరి ఎన్నికలని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు తదితరులు రచ్చ చేశారని, చివరికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటంలో లాగానే      అన్ని విధాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇదే తెలుగుదేశంకి తెలిసిన విద్య అని అన్నారు.


 

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM