వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నం : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

by సూర్య | Thu, Nov 24, 2022, 07:50 PM

వినియోగదారుల హక్కుల చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. నకిలీ వస్తువులు, సమస్యల చట్టపరమైన పరిష్కారానికి ఈ మార్పులు దోహదపడతాయన్నారు. వినియోగదారుల సమస్యలపై గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 1967, 1800 425 0082 టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM