లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Nov 24, 2022, 07:46 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడి 62,273 వద్ద ముగిసింది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 18,484 వద్దకు చేరుకుంది. ఐటీ, టెక్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇన్ఫోసిన్ (2.93%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.56%), విప్రో (2.43%), టెక్ మహీంద్రా (2.39%).


టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-0.14%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.10%), కోటక్ బ్యాంక్ (-0.09%).

Latest News

 
రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలిశాము Fri, Mar 29, 2024, 11:43 AM
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM