బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన హైదరాబాదీ క్రికెటర్

by సూర్య | Thu, Nov 24, 2022, 03:34 PM

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ శర్మ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత–ఎ జట్టు బంగ్లాదేశ్‌–ఎతో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 29 - డిసెంబర్‌ 2 మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా, డిసెంబర్‌ 6-9 మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతుంది. కాగా, అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మకు అవకాశం లభించింది. తిలక్ తో పాటు యశస్వి జైస్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, అండర్–19 ప్రపంచ కప్ హీరో యశ్‌ ధూల్‌కు కూడా చోటు దక్కింది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM