బాణాసంచా పేలుడు.. 40 మందికి తీవ్ర గాయాలు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:49 PM

ఒడిశా కేంద్రపార జిల్లా బాలియా బజార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్తీకేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమంలో బాణాసంచా పేలి 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పూజా వేదికల వద్ద బాణాసంచా కాలుస్తుండగా.. ఓ నిప్పురవ్వ మందుగుండు నిల్వ ఉన్న సంచిలో పడడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM