by సూర్య | Thu, Nov 24, 2022, 12:18 PM
సూళ్లూరుపేట నియోజకవర్గం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన మహ్మద్ నిషాంత్ సుల్తాన గురువారం స్థానిక శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్యను సూళ్లూరుపేట లోని ఆయన కార్యాలయంలో సన్మానించారు.తనపై నమ్మకం ఉంచి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. తనను డైరెక్టర్ గా నియమించినందుకు సహకారించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు.
Latest News