ఎమ్మెల్యే ని సన్మానించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్

by సూర్య | Thu, Nov 24, 2022, 12:18 PM

సూళ్లూరుపేట నియోజకవర్గం వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన మహ్మద్ నిషాంత్ సుల్తాన గురువారం స్థానిక శాసనసభ్యులు టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్యను సూళ్లూరుపేట లోని ఆయన కార్యాలయంలో సన్మానించారు.తనపై నమ్మకం ఉంచి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. తనను డైరెక్టర్ గా నియమించినందుకు సహకారించిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM