వైభవంగా పోలిపాడ్యమి పూజలు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:19 PM

కార్తీకమాసం ముగింపు పోలీస్వర్గం సందర్భంగా గురువారం జీవిఎంసి 51, 53 వ వార్డు పరిధి మాధవధార, మర్రిపాలెంలో వెలసిన శ్రీ మల్లిఖార్జున స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయాల వద్ద ఏర్పాటు చేసిన కొలనుల్లో భక్తులు గురువారం వేకువ జామున కార్తీకదీపాలను వదిలారు. కార్తీకమాసం నెల రోజులు పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు చివరిగా ఈ దీపాలను వదలడంతో వారి దీక్షలు ముగించారు. తెల్లవారు జామున 3గంటల నుంచి పవిత్ర జలధార నందు స్నానమాచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అరటి దొప్పలతో కార్తీక దీపాలను వదిలారు. ఈ సందర్భంగా పవిత్రమైన శివలింగంకు అన్నభిషేకం నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM