వీధి కాలువల నిర్మాణానికి భూమి పూజ

by సూర్య | Thu, Nov 24, 2022, 12:17 PM

పోరుమామిళ్ల మండలంలోని అమ్మవారి శాల బజార్లో వీధి కాలువల నిర్మాణానికి ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గురువారం భూమి పూజ చేశారు. 40 లక్షల వ్యయంతో వీధి కాలువల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాణాలు పూర్తయితే పారిశుధ్యం మెరుగుపడుతుందని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ,మండల ఉపాధ్యక్షుడు సి భాష ఎంపీడీవో నూర్జహాన్, ఉప సర్పంచ్ రాళ్లపల్లి రవికుమార్ , శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM