సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసిపిలోకి 98 కుటుంబాలు చేరిక

by సూర్య | Thu, Nov 24, 2022, 12:00 PM

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని పెదగూడ సచివాలయం పరిధిలో బుధవారం ఎమ్మెల్యే చెట్టి. ఫాల్గుణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెదగూడ సచివాలయం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే ఫాల్గుణ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి. సుభద్ర ఎంపీపీ అరిసెల. సీతమ్మ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM