26న రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభ

by సూర్య | Thu, Nov 24, 2022, 10:56 AM

 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జిల్లా సమతాసైనిక్‌దళ్‌ అధ్యక్షుడు సీర రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుముడి విక్టర్‌ ప్రసాద్‌ హజరుకానున్నట్లు చెప్పారు. సైనిక్‌దళ్‌ సభ్యులు అధిక సంఖ్యలో హజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM