నూజివీడులో గంజాయి విక్రయం, పోలీస్ ల అదుపులో నిందితుడు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:57 AM

నూజివీడులో గంజాయి విక్రేతను అదుపులోకి తీసుకుని, కేజీ గంజాయిని స్వాధీన పరుచుకున్నట్టు నూజివీడు డీఎస్పీ అశోక్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూజి వీడు బస్టాండ్‌ సెంటర్‌కు చెందిన జగన్నాథం పండును రాజీవ్‌ సర్కిల్‌ వద్ద అదుపులోకి తీసుకున్న నూజివీడు సీఐ మూర్తి, ఎస్‌ఐ వెంకటేష్‌లు అతని నుంచి కేజీ గంజాయిని స్వాధీనపరుచుకున్నామన్నారు. గతంలో ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని తెలిపారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM