26న రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభ

by సూర్య | Thu, Nov 24, 2022, 10:56 AM

 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జిల్లా సమతాసైనిక్‌దళ్‌ అధ్యక్షుడు సీర రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ మారుముడి విక్టర్‌ ప్రసాద్‌ హజరుకానున్నట్లు చెప్పారు. సైనిక్‌దళ్‌ సభ్యులు అధిక సంఖ్యలో హజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM