by సూర్య | Thu, Nov 24, 2022, 10:56 AM
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జిల్లా సమతాసైనిక్దళ్ అధ్యక్షుడు సీర రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ హజరుకానున్నట్లు చెప్పారు. సైనిక్దళ్ సభ్యులు అధిక సంఖ్యలో హజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Latest News