by సూర్య | Thu, Nov 24, 2022, 10:52 AM
వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. మేఘాలయలో ఈ తెల్లవారుజామున 3.46 గంటలకు తురాకు తూర్పు ఈశాన్యంగా 37 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లోతు 5 కి.మీ లోతున నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
Latest News