మేఘాలయను వణికించిన భూకంపం

by సూర్య | Thu, Nov 24, 2022, 10:52 AM

వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. మేఘాలయలో ఈ తెల్లవారుజామున 3.46 గంటలకు తురాకు తూర్పు ఈశాన్యంగా 37 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లోతు 5 కి.మీ లోతున నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM