తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉంది

by సూర్య | Thu, Nov 24, 2022, 08:27 AM

విశాఖలో క్యాపిటల్‌ వద్దన్నందుకు, శ్రీకాకుళం ప్రాంతాన్ని శాశ్వతంగా వెనుకబడిన  ప్రాంతంగా ఉంచాలని కుట్ర చేస్తున్నందుకు, 23 కేంద్ర సంస్థల్లో ఒక్క సంస్థను శ్రీకాకుళంలో పెట్టనందుకు, మన ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉందని, ఊరూరా అందరూ చెప్పాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

Latest News

 
అరకొరగా కందిపప్పు సరఫరా Sun, Dec 03, 2023, 10:37 AM
'సీఎం జగన్ సాహసి.. చంద్రబాబు ఆంధ్రా ద్రోహి' Sun, Dec 03, 2023, 10:33 AM
మెడికల్ కాలేజీలు డ్రగ్స్ అడ్డాలుగా : నారా లోకేష్ Sun, Dec 03, 2023, 09:54 AM
అక్రమాలపై ఫిర్యాదు చేశాము: సుబ్బారెడ్డి Sun, Dec 03, 2023, 08:38 AM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు Sun, Dec 03, 2023, 08:32 AM