తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉంది

by సూర్య | Thu, Nov 24, 2022, 08:27 AM

విశాఖలో క్యాపిటల్‌ వద్దన్నందుకు, శ్రీకాకుళం ప్రాంతాన్ని శాశ్వతంగా వెనుకబడిన  ప్రాంతంగా ఉంచాలని కుట్ర చేస్తున్నందుకు, 23 కేంద్ర సంస్థల్లో ఒక్క సంస్థను శ్రీకాకుళంలో పెట్టనందుకు, మన ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని వెలివేయాల్సిన అవసరం ఉందని, ఊరూరా అందరూ చెప్పాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు.

Latest News

 
జగన్ బెయిల్ రద్దు, మరో ధర్మాసనానికి కేసుల బదిలీ Mon, Jan 20, 2025, 03:45 PM
దావోస్ చేరుకున్న చంద్రబాబు టీమ్ Mon, Jan 20, 2025, 03:42 PM
అమిత్‌షా పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలి Mon, Jan 20, 2025, 03:41 PM
డీఎస్సీ మోడల్‌ పరీక్ష అభ్యర్థులకి ఎంతో ఉపయోగకరం Mon, Jan 20, 2025, 03:40 PM
బర్త్‌ సర్టిఫికెట్లు జారీలో భారీగా వసూళ్లు Mon, Jan 20, 2025, 03:40 PM