రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

by సూర్య | Wed, Nov 23, 2022, 03:12 PM

పలాస రైల్వే పోలీస్టేషన్‌ పరిధి లో  మంగళ వారం 50 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ కోదండరావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, ఎడమ చేతిపై ముంగిస ఆకారంలో పచ్చబొట్టు ఉందన్నారు. రైలు నుంచి జారిపడడంతో ఆయన శరీరం చిందర వందర ఐనది అని , ఈ మేరకు మృతదేహా న్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM