రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

by సూర్య | Wed, Nov 23, 2022, 03:12 PM

పలాస రైల్వే పోలీస్టేషన్‌ పరిధి లో  మంగళ వారం 50 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ కోదండరావు తెలిపారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, ఎడమ చేతిపై ముంగిస ఆకారంలో పచ్చబొట్టు ఉందన్నారు. రైలు నుంచి జారిపడడంతో ఆయన శరీరం చిందర వందర ఐనది అని , ఈ మేరకు మృతదేహా న్ని పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
అప్పుడేమో కేసులు.... ఇప్పుడేమో ప్రేమ ఊసులు Tue, Apr 16, 2024, 05:23 PM
కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి Tue, Apr 16, 2024, 05:22 PM
అనారోగ్యంతో వైకాపా మైనార్టీ నాయకుడు మృతి Tue, Apr 16, 2024, 05:19 PM
ధర్మవరం డీలర్ అసోసియేషన్ ఆర్థిక సాయం Tue, Apr 16, 2024, 05:17 PM
అన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరు Tue, Apr 16, 2024, 05:07 PM