నర్సుతో ప్రేమ.. భార్యను చంపేశాడు

by సూర్య | Wed, Nov 23, 2022, 03:14 PM

మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన జరిగింది. ప్రియాంక, స్వప్నిల్‌లు దంపతులు. అయితే తాను పనిచేసే ప్రైవేట్ ఆసుప్రతిలో నర్సుతో స్వప్నిల్ ప్రేమలో పడ్డాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నాడు. అఢ్డుగా ఉన్న భార్యను తెలివిగా చంపేశాడు. ఆసుపత్రి నుంచి ఇంజక్షన్లు తీసుకొచ్చి అనారోగ్యంగా ఉన్న భార్యకు చేశాడు. ఆరోగ్యం చెడి ఆమె చనిపోయింది. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

Latest News

 
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM
జనసేన పార్టీ మహిళా అభ్యర్థి ఆస్తులు ఏకంగా రూ.894 కోట్లు.. ఆ ఒక్క కంపెనీ విలువే Sat, Apr 20, 2024, 09:03 PM
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 08:59 PM
భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా Sat, Apr 20, 2024, 08:00 PM