మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

by సూర్య | Tue, Oct 04, 2022, 08:32 PM

ఈరోజు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య చివరి మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.టీమ్ ఇండియా తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. వెన్ను నొప్పి కారణంగా  అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికా జట్టులో ఆన్రిచ్ నోర్జే స్థానంలో డ్వేన్ ప్రిటోరియస్ కు స్థానం కల్పించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM