విహారయాత్రకు బీచ్‌కు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతు

by సూర్య | Tue, Oct 04, 2022, 08:44 PM

దసరా సెలవుల్లో విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతైన ఘటన ఏపీలోని బాపట్‌లో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన కొందరు విద్యార్థులు బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు వెళ్లి నీటిలోకి దిగారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ అలలు రావడంతో అవి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో ఒక్కసారిగా ఏడుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM