చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం

by సూర్య | Tue, Oct 04, 2022, 05:25 PM

నెల్లూరు: కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ ప్రాంతానికి చెందిన బైనా బిందు, బైనా దాక్షాయిణిల తండ్రి ఇటీవల కరోనా కారణంగా మృతిచెందగా, వారిరువురికి రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా వారి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రసన్న మంగళవారం ఆర్థిక సహాయం చేశారు. అదే ప్రాంతానికి చెందిన తలపల ప్రణయ్, నందిత లక్ష్మిల తండ్రి మృతిచెందగా, వారికి రూ. 60 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ విధంగా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 1. 10 లక్షలను ఆ పిల్లల పేరిట బ్యాంకులో వేసి డిపాజిట్ బాండ్లను ఎమ్మెల్యే ప్రసన్న వారి కుటుంబానికి అందజేశారు.

Latest News

 
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM