by సూర్య | Tue, Oct 04, 2022, 05:24 PM
నెల్లూరు జిల్లాలో 9109మంది డ్రాపౌట్స్ ను గుర్తించారు. నెల్లూరు నగరంలో అత్యధికంగా 2528 మంది బడిబయట పిల్లలు ఉన్నట్లు అధికారిక లెక్కల్లో వెల్లడించారు. వారందరి ఇళ్ళకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిని వెంటనే పాఠశాలలో చేర్చాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఎంపీడీవోలు కమిషనర్లు ఈ బాధ్యతలను తీసుకోవాలని ఆయన సూచించారు.
Latest News