ఇచ్చిన హామీల్లో 90% పైగా అమలు: జడ్పీ చైర్మన్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:20 PM

పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంగళవారం జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసిపి హయాంలో ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేయడం జరిగిందని అన్నారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM