by సూర్య | Tue, Oct 04, 2022, 05:21 PM
తణుకు మండలం, మండపాక గ్రామంలో వేంచేసియున్న శ్రీ కేశవ స్వామి వారి దేవాలయం నందు ఆస్థాన కార్యక్రమలలో భాగంగా , రేపు సాయంకాలం ఆలయం నందు జమ్మి చెట్టు వద్ద, దశమి పూజా కార్యక్రమం జరుగనున్నది అని ఆలయ అర్చకులు తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని శమీ పూజ లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కార్యనిర్వహణాధికారి చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సంయుక్తంగా తెలిపారు.
Latest News