55 ద్విచక్ర వాహనాలు స్వాధీనం ముగ్గురి అరెస్ట్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:09 PM

బైకులు చోరీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను సత్తెనపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి వద్దనుండి 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బైకులను రాజుపాలెం అటవీ ప్రాంతంలో మూడు చోట్ల దాచి ఉంచారు. 60 బైకులు అయిన తర్వాత మూడు భాగాలుగా పంచుకునే ఆలోచనలు దొంగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు స్వాధీనం చేసుకున్న వాహనాలను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM