సూర్యలంకలో గల్లంతయిన మూడో వ్యక్తి మృతదేహం లభ్యం

by సూర్య | Tue, Oct 04, 2022, 05:08 PM

బాపట్ల సూర్యలంక తీరంలో సముద్ర స్నానానికి వచ్చి గల్లంతయిన యువకుల్లో మూడో వ్యక్తి మృతదేహం లభించింది. మృతి చెందిన వ్యక్తిని సాయి మదు గా గుర్తించారు. సూర్యలంక సముద్ర తీరంలో యువకులు గలంతైన విషయం తెలుసుకున్న బాపట్ల డిఎస్పి శ్రీనివాసరావు, ఆర్డీవో రవీందర్ సూర్యలంక చేరుకొని మృతుల స్నేహితుల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. సముద్రంలో గల్లంతయి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM