విమాన ప్రయాణికులకు శుభవార్త

by సూర్య | Tue, Oct 04, 2022, 04:34 PM

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ట్రావెల్ చేసే వారి కోసం సరికొత్త వంటకాలతో నూతన మెనూను సిద్ధం చేసింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకోవడంతో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా ఈ మార్పులు చేపడుతోంది.

Latest News

 
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం Sat, May 18, 2024, 11:33 AM
గోరంట్లలో పోటెత్తిన హంద్రీనది Sat, May 18, 2024, 11:33 AM
క్వింటా ఎండుమిర్చి 12000 Sat, May 18, 2024, 11:09 AM
ఇసుక వాహనాలపై కవర్ తప్పనిసరి: ఏపీ హైకోర్టు Sat, May 18, 2024, 10:59 AM
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి Sat, May 18, 2024, 10:53 AM