by సూర్య | Tue, Oct 04, 2022, 04:38 PM
ఉత్తరాఖండ్ లో మంచు తుపాను బీభత్సం వల్ల 28 మంది దుర్మరణం పాలయ్యారు. గర్వాల్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మరణించగా మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మంచులో సుమారు 18 మంది పర్వతారోహకులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
Latest News