ఏపీ రైతులకు అలర్ట్

by సూర్య | Tue, Oct 04, 2022, 01:41 PM

ఏపీలోని రైతులు ఈ నెల 12లోగా ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. పంటల బీమా వంటి ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలంటే ఇది తప్పనిసరి అని చెప్పారు. ఈకేవైసీ చేయించుకున్న రైతుల లిస్ట్ ను ఆర్బీకేల్లో ఈనెల 16 నుంచి సామాజిక తనిఖీలో ఉంచుతామన్నారు. 90 శాతం ఈ క్రాప్‌ రిజిస్ట్రేషన్‌ ను వీఏఏలు, వీఆర్వోలు ధ్రువీకరించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM