by సూర్య | Tue, Oct 04, 2022, 01:40 PM
ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లు, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ ఆఫ్ షోర్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ లతో పాటు వాటికి సంబంధించిన సరోగేట్ వెబ్సైట్ లు, ప్రొడక్ట్స్ లు, సేవలకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Latest News