అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

by సూర్య | Tue, Oct 04, 2022, 11:44 AM

గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు కు చెందిన శ్రీను రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని సమాచారం అందడంతో అధికారులు బొంతపాడు వద్ద దాడి చేసి లారీని సీజ్ చేశారు. 9 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నల్లపాడు పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM