ఈ కుక్క ధర రూ.10 కోట్లు

by సూర్య | Tue, Oct 04, 2022, 11:35 AM

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన డాగ్​ షోలో సతీష్ అనే వ్యక్తికి చెందిన 'భీమా' అనే పెంపుడు శునకం హైలైట్ గా నిలిచింది. ఈ శునకం ధర రూ.10 కోట్లు. 'టిబెటన్ మస్తఫ్' జాతికి చెందిన ఈ శునకాన్ని చైనా నుంచి తీసుకొచ్చారు. దీనిని రోజంతా ఏసీలోనే ఉంచుతామని, శునకం కోసం నెలకు రూ.25 వేలు ఖర్చవుతోందని సతీష్ తెలిపారు. దీని బరువు 100 కేజీల కంటే ఎక్కువేనని, రోజుకు ఒక కి.మీ దూరం మాత్రమే నడుస్తుందని చెప్పారు.


 


 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM