by సూర్య | Tue, Oct 04, 2022, 11:32 AM
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ అమ్మవారికి దేవీ నవ రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఛైర్మన్ మిద్దింటి శంకర్ తీర్థప్రసాదాలు అందజేశారు.
Latest News