బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

by సూర్య | Tue, Oct 04, 2022, 11:32 AM

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ అమ్మవారికి దేవీ నవ రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఛైర్మన్ మిద్దింటి శంకర్ తీర్థప్రసాదాలు అందజేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM