గొట్కూరు విద్యుత్ తీగలు తగిలి యువరైతు మృతి

by సూర్య | Tue, Oct 04, 2022, 11:29 AM

కూడేరు మండలం గొట్కూరు గ్రామంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి యువరైతు కరుణాకర్ (25) మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పొలంలోకి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా చీకటిలో కనపడని తెగిపడిన 11 కేవి విద్యుత్తు వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కరుణాకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM