by సూర్య | Tue, Oct 04, 2022, 11:30 AM
సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా వున్న వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటామని మంగళవారం సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, డిసిఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామ్ రెడ్డి, యువ నాయకుడు ఆలూరు ఏర్రిస్వామి రెడ్డి లు తెలియజేశారు. టిడిపి నాయకులు వైకాపా నాయకులు, కార్యకర్తల మీద దాడులకు ఏగబడితే తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Latest News