వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటాం

by సూర్య | Tue, Oct 04, 2022, 11:30 AM

సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా వున్న వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటామని మంగళవారం సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, డిసిఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామ్ రెడ్డి, యువ నాయకుడు ఆలూరు ఏర్రిస్వామి రెడ్డి లు తెలియజేశారు. టిడిపి నాయకులు వైకాపా నాయకులు, కార్యకర్తల మీద దాడులకు ఏగబడితే తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Latest News

 
వినూత్నంగా పెళ్లి శుభలేఖ.. సింపుల్‌గా క్యూ ఆర్ కోడ్‌తో, ఐడియా అదిరింది Sat, Apr 20, 2024, 09:32 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది Sat, Apr 20, 2024, 09:27 PM
పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం.. జనసేన కీలక నిర్ణయం Sat, Apr 20, 2024, 09:20 PM
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కోర్టుకొచ్చే పరిస్థితులు ఎందుకు.. పోలీసులకు హైకోర్టు ప్రశ్న Sat, Apr 20, 2024, 09:11 PM
విజయవాడ నుంచి వస్తున్న కంటైనర్.. డోర్ తీసి చూడగానే కళ్లు చెదిరాయి! Sat, Apr 20, 2024, 09:06 PM