కాణిపాకంలో భక్తుల రద్దీ

by సూర్య | Mon, Oct 03, 2022, 05:16 PM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్ని క్యూ లైన్ లో భక్తుల నుండి ఆలయం వెలుపుల వైపు వరకు బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో సురేష్ బాబులు పర్యవేక్షిస్తున్నారు.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM