రాష్ట్ర గవర్నర్ కు సాదర స్వాగతం

by సూర్య | Mon, Oct 03, 2022, 05:14 PM

ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ బిష్వ భూషణ్ హరిచందన్ కి ఘన స్వాగతం లభించింది. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనార్థం సతీ సమేతంగా బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, అనంతపురం రేంజ్ డి ఐ జి రవిప్రకాష్, తిరుపతి ఎస్పీ పరమమేశ్వర రెడ్డి, మహిళా యూనివర్సిటీ విసి దువ్వూరు జమున శ్రీకాళహస్తి, గూడూరు ఆర్డీఓ రామారావు మురళి కృష్ణ , సిఐఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, తహసీల్దార్ శివప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.

Latest News

 
ఉదయం వైసీపీ పార్టీలో రాత్రికి టిడిపి పార్టీలో చేరికలు Fri, Mar 29, 2024, 01:32 PM
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: సీఐ Fri, Mar 29, 2024, 01:24 PM
ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:20 PM
వైసీపీ ముఖ్య నాయకులతో జంకె సమావేశం Fri, Mar 29, 2024, 01:18 PM
వైసీపీ పార్టీలో చేరిన సుమారు 30 టీడీపీ కుటుంబాలు Fri, Mar 29, 2024, 01:16 PM