స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు హర్షణీయం: ఎంపీ

by సూర్య | Mon, Oct 03, 2022, 05:17 PM

పులివెందుల పురపాలక కు జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు హర్షిణీయమని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం పులివెందుల పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఆడిటోరియం ప్రాంగణంలో పురపాలక కౌన్సిలర్లు అధికారులతో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి అవార్డు రావడం పై సంతోషం పంచుకున్నారు. మరింత పట్టుదలతో ఐకమత్యంతో పులివెందుల పురపాలక కు మరిన్ని అవార్డులు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్కుమారెడ్డి, పుర ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్ తోపాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Thu, Apr 25, 2024, 01:29 PM
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం Thu, Apr 25, 2024, 01:27 PM
ప్రచారంలో టపాసులు కాల్చారని కేసు Thu, Apr 25, 2024, 01:24 PM
రేపు గుడ్లూరు రానున్న నందమూరి బాలకృష్ణ Thu, Apr 25, 2024, 01:18 PM
అంతంతమాత్రంగా ఎన్నికల కోడ్ అమలు Thu, Apr 25, 2024, 01:13 PM