ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగే తేదీలు ఖరారు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:27 PM

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగే తేదీలు, వేదిక ఖరారయ్యా యి. డిసెంబర్ 23, 24 తేదీల్లో విజయవాడ పీ.బి.సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఈ మహాసభలను నిర్వహించనుండగా.. దేశ, విదేశాల నుంచి తెలుగు రచయితలు, సాహితీ అభిమానులు తరలిరానున్నారు. ఈ మహాసభల - గౌరవ అధ్యక్షుడిగా మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యవహరించనుండగా.. తెలుగు పరిరక్షణ, భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM