జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:13 PM

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు బెయిల్ మంజూరైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారని ఆరోపిస్తూ సీఐడి పోలీసులు నిన్నరాత్రి అంకబాబును అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ను రిమాండ్ కు తరలించేందుకు అనుమతివ్వాలని  సీఐడి  తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే  సీఐడి రిమాండ్ నివేదికను కొట్టేసిన కోర్టు అంకబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM