జర్నలిస్ట్ అంకబాబుకు బెయిల్ మంజూరు

by సూర్య | Fri, Sep 23, 2022, 08:13 PM

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబుకు బెయిల్ మంజూరైంది. గన్నవరం ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ పై సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారని ఆరోపిస్తూ సీఐడి పోలీసులు నిన్నరాత్రి అంకబాబును అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ను రిమాండ్ కు తరలించేందుకు అనుమతివ్వాలని  సీఐడి  తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే  సీఐడి రిమాండ్ నివేదికను కొట్టేసిన కోర్టు అంకబాబుకు బెయిల్ మంజూరు చేసింది.

Latest News

 
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం Sat, Jul 27, 2024, 12:16 PM
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 11:04 AM
గంజాయి మత్తులో యువతిపై భర్త అత్యాచారం.. Sat, Jul 27, 2024, 11:02 AM
ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్ Sat, Jul 27, 2024, 10:30 AM
జగన్ కు లోకేష్ కౌంటర్..!! Sat, Jul 27, 2024, 10:27 AM