by సూర్య | Fri, Sep 23, 2022, 08:00 PM
నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ నేడు జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోయినప్పటికీ అవుట్ ఫీల్డ్ చాలా తడిగా ఉండటంతో 8.30 వరకూ టాస్ జరగొచ్చని అంచనా. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ లో ఓవర్లను కూడా కుదించే అవకాశం ఉంది. ఒక వేళ మళ్లీ వర్షం వస్తే మాత్రం మ్యాచ్ జరగడం డౌటే అని పలువురు చర్చించుకుంటున్నారు.
Latest News