రైన్ ఎఫెక్ట్.. టాస్ మరింత ఆలస్యం

by సూర్య | Fri, Sep 23, 2022, 08:00 PM

నాగ్ పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ నేడు జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం ఆగిపోయినప్పటికీ అవుట్ ఫీల్డ్ చాలా తడిగా ఉండటంతో 8.30 వరకూ టాస్ జరగొచ్చని అంచనా. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ లో ఓవర్లను కూడా కుదించే అవకాశం ఉంది. ఒక వేళ మళ్లీ వర్షం వస్తే మాత్రం మ్యాచ్ జరగడం డౌటే అని పలువురు చర్చించుకుంటున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM